Home » SHOES
జార్ఖండ్ లోని సహీబ్గంజ్ గ్రామ పంచాయతి ఓ జంటకు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మెడలో చెప్పుల దండ వేయడంతో పాటు బట్టలు విప్పించి ఊరేగించారు. కొందరు జోక్యం చేసుకుని విషయాన్ని కాంప్రమైజ్ చేశారు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవడంతో ఆ జంట సేఫ్ అయింది. సహీబ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకొనేందుకు దారులు వెతుకుతున్నారు. ఇతరుల నుంచి వేగంగా వ్యాపిస్తుండడంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. వైరస్ ఎలా సోకుతుంది ? ఎలా వ్యాపిస్తుంది ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు తెగ వెత�
బిగ్ బాస్ సీజన్ 3.. నాగార్జున హోస్ట్గా సాగిన ఈ షోలో ఎన్నో ఎమోషన్స్.. ఎన్నో అనుబంధాలు.. మరెన్నో భావోద్వేగాలు.. బిగ్బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్ మాత్రం అలీ రెజా. బుల్లి తెర సీరియల్స్తో ఇంటిల్లి పాదిని అలరించిన అలీ అడపాదడపా
టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�
కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�