-
Home » shops
shops
Telangana : తెలంగాణలో ఇక 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చు .. షరతులు వర్తిస్తాయి
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
UAE Floods: యూఏఈలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి
భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
RTC Bus : షాపులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
అంతటితో ఆగకుండా.. 33 కేవీ హైటెన్షన్ పోల్ను తాకి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు బస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Amravati Curfew: అమరావతిలో హింస.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
Rich pigeonsin : పావురాల పేరు మీద రూ. కోట్ల ఆస్తులు..బ్యాంకులో భారీ మొత్తంలో డిపాజిట్లు
జస్నాగర్ గ్రామంలో ఉండే పావురాలు పేరు మీద ఏకంగా కోట్ల రూపాయలు విలవ చేసే ఆస్తులున్నాయి. దీంతో ఆ పావురాలను గ్రామస్తులు మల్టీ మిలయనియర్ పావురాలు అని పిలుస్తుంటారు. ఇంత భారీగా ఆస్తులు పావురాల పేరు మీద కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండటం వెనుక ఆసక్�
No Mask Rs25,000 Fine : మాస్క్ లేకుంటే రూ.25 వేలు జరిమానా, ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
Yediyurappa Supporters : షాపులు మూసేసిన యడియూరప్ప అభిమానులు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు.
మెట్రో బిజినెస్ : ఫుట్ పాత్ మార్గంలో దుకాణాలు, ఆదాయాన్ని ఆర్జించేందుకు
Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్పాత్ మార్గంలో వీ
బేరాలుండవమ్మా : దుకాణదారులు లేని సంత..నిజాయితీకి కేరాఫ్ అడ్రస్..
Mizoram without shopkeepers Market : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో వినూత్న సంత జరుగుతుంటుంది. ఆ సంతలో కూరగాయాలు అమ్మేందుకు ఎవ్వరూ ఉండరు. తూకం వేసి ఇవ్వటానికి కూడా ఎవ్వరూ ఉండరు. కేవలం ఆ కూరగాయల ధరలు తెలిపే బోర్డులు మాత్రమే ఉంటాయి. కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినవారే
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఏపీలో దుకాణాలకు అనుమతి, ఉ.7 నుంచి రా.7 వరకు ఓపెన్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దానికి