Home » shradh
చనిపోయిన వారికి, పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి భారతదేశంలో 55 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది గయ. గయలో పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.
మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది ? మహాలయ పక్షం 2020వ సంవత్సరం, సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది . మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవత�