Home » Shut
ఢిల్లీలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 450 కంటే ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483 నమోదైంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నిర
ఇప్పటికే గత సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో సెలవులు ముగుస్తాయి. అయితే, రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు.
గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు...సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక
వచ్చే ఆరు నెలల్లో కొన్ని రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి.
Pune Schools, Colleges : కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గిపోతుందన్న క్రమంలో..వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో..కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్
Nationalwide Lockdown: బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘మున్ముందు కొన్ని వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. మనం చివరి దశలో ఉన్�
Liquor shops closed till December 02 : గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 2020, నవంబర్ 29వ తేదీ సాయంత్రం ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 01న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర
Arvind Kejriwal Seeks To Shut Delhi Markets దేశ రాజధానిలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్యను అదుపులో ఉంచాలంటే మార్కెట్లను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట�