Home » shuttler PV Sindhu
లింపిక్ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షోలో సినిమా, ఆటలు, తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలని.................
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. బర్మింగ్ హోమ్ వేదికగా పతకాల పంట పండించారు. వెయిట్ లిఫ్టర్లు, రెజర్లు, బాక్సర్ల తరహాలోనే షట్టర్లు సైతం చక్కటి ప్రదర్శనను కనబర్చడంతో బర్మింగ్ హోమ్ క్రీడలన�
''అసాధారణ ఆటతీరుకనబర్చే పీవీ సింధు ఛాంపియన్లకే ఛాంపియన్... ఎక్సలెన్స్ అంటే ఏంటో ఆమె తరుచూ చూపెడుతోంది. ఆమె నిబద్ధత, అకింతభావం స్ఫూర్తివంతం. . కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించినందుకు ఆమెకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధి�
హైదరాబాద్లోని లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ఏడాది టోర్నమెంట్ కారణంగా బోనం సమర్పించలేకపోయానని తెలిపింది. తనకు హైదరాబాద్లో నిర్వహించే బో�
చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్, మరో చేతిలో కాక్ పట్టుకొని స్మాష్ షాట్లతో కనిపించే పీవీ సింధు.. అప్పుడప్పుడు సాంప్రదాయ చీరకట్టుతో పాటు మోడ్రన్ డ్రెస్సులతో కూడా కనిపించి అభిమానులను..
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. సింధు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వివరించారు.
టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ ఆ వివరాలను జనవరి 25న వెల్ల�
రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతల పేర్లను శనివారం (జనవరి 25, 2020)నాడు సాయంత్రం ప్రకటించింది. దేశంలో సామాజిక సేవలను అందించిన పలు రంగాల్లోని ప్రముఖులకు ప్రభుత్వం ఈ అవార్డులను అందజేయనుంద