Home » SIDBI
ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ వంటి ప్రక్రియలు ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూకి గరిష్ట మార్కులు ఒక్కొక్క దానికి100మార్కులు. గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇప్పటికే పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 24 తుదిగడువుగా నిర్ణయించారు. అభ్యర్ధులను ఆన్లైన్ ఎగ్జామ్, ఇటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
ధరఖాస్తు ప్రక్రియ మార్చి 04, 2022 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది మార్చి 24, 2022గా నిర్ణయించారు.
వడ్డీరేట్లపై ఆర్బీఐ మరోసారి కీలక ప్రకటన చేసింది. లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ తర్వాత ఇవాళ(మే-22,2020)ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమ