Home » Siddipet
విగ్రహాల ప్రతిష్టాపన పూర్తైన తర్వాత నవంబర్ 24వ తేదీ నుంచి ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది. ఆధ్యాత్మిక సౌరభం, వాస్తుశిల్ప వైభవవం ఈ ఆలయం భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి Kotha Prabhakar Reddy
బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు. Raghunandan Rao
ఎంపీ ప్రభాకర్ చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప. ఇలాంటి దాడులు మంచిది కాదు. Harish Rao
ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం నాపై జరిగినట్లు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. CM KCR
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని �