Home » Siddipet
తెలంగాణలో భూ వివాదంలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. సిధ్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెంది
సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు అరెస్ట్ చేసి నగదు రికవరీ చేశారు.అప్పులు తీర్చటానికే దోపిడీలు చేస్తున్నారని సీపీ శ్వేత తెలిపారు.
సిధ్దిపేట రిజిష్ట్రేషన్ ఆఫీసు వద్ద రూ.42,50,000 చోరీ జరిగి 48 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సిద్దిపేట పోలీసు కమీషనర్ శ్వేత 24 గంటల్లో
సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
యూనియన్ బ్యాంకు (ఆంధ్ర బ్యాంక్)లో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంకు సిబ్బంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. రైతులు రుణాలు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించిన బ్యాంకు సిబ్బంది..
భార్య ప్రవర్తనపై.. అనుమానం మొగుడు పెట్టే హింస భరించలేని ఇల్లాలు రెండేళ్లు కుమారుడికి నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిధ్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
వాట్సప్ లో తమ స్నేహితుడి ఫోటో పెట్టి కొద్ది నిమిషాల్లోనే 5 మంది నుంచి రూ. 30 వేలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు సైబర్ నేరస్తుడు. ఇంతకు ముందు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్
భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడో కీచక తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా..
ఈ పురోహితుడు మాకొద్దు అంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆడవారు,మగవారు కలిసి..ఇకనుంచి గ్రామంలో ఎవ్వరు ఆ పురోహితుడితో ఏ కార్యక్రమాలు చేయించుకోవద్దని తీర్మానించుకున్నారు
సిధ్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్నవ్యవసాయ బావిలో పడిపోయింది.