Home » Siddipet
కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం నెలకొంది. వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. అదేంటి.. మంత్రి ఫైన్ విధించుకోవడం ఏంటని సందేహం రావొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ సభకు హరీష్
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర
పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషం కలిపిన కేక్ తిని తండ్రీకొడుకులు చనిపోయారు. తల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం
ఆర్థిక ఇబ్బందులు..క్షణికావేశాలు..ఇతరత్రా రీజన్స్తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం..శుభం తెలియని చిన్నారులను కూడా చంపేస్తున్నారు పేరెంట్స్. సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ తండ్రి..ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేస�
వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటాం..అండగా ఉంటాం..అధైర్య పడకండి అంటూ సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్�
సిద్దిపేట: ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన బాలింత కడుపు నుంచి కాటన్ బయటపడిన ఘటన ఫిబ్రవరి 4 న బైటపడింది. డెలివరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లిన తరువాత తరచూ కడుపునొప్పి రావడంతో ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగా ఈ వి�
సీఎంఆర్ షాపింగ్ మాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మాల్ నిర్వాహకులు 10 రూపాయలకే ఒక చీర ఆఫర్ ప్రకటించారు. భలే మంచి చౌక భరం అంటూ.. చీరలు
సిద్దిపేట : సిద్దిపేటలో రూ. 20 కోట్ల వ్యయంతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ను మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. వినియోగదారుడికి అన్ని సరుకులు ఒకే చోట లభించేందుకు వీలుగా సమీకృత వెజ్ అండ్ నా�
సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేదఘోషతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా భక్తి భావం వెదజల్లుతోంది. కేసీఆర్ చేపట్టిన సహస్ర చండీయాగం 4 రోజుకు చేరుకుంది. జనవరి 24వ తేదీ గురువారం ఎర్రని వస్త�