Home » Sikkim
ఉత్తర సిక్కింలో బుధవారం క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారు�
తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సైనికులు మరణించారు. మంగళవారం రాత్రి నార్త్ సిక్కింలోని సరిహద్దుల్లో వాహనంపై పహరా కాస్తున్న హవల్దార్ ఎస్ మైటీ, నాయక్ పర్వే కిషోర్ లు ప్రమాద వశాత్తూ మృత్యువాత పడ్డారు....
కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు.
ఉత్తర సిక్కింలో భారీవర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 3వేలమందికి పైగా పర్యాటకులను భారత సైనికులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నార్త్ సిక్కింలో ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.....
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ హిమపాతం సంభవించిన ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
సిక్కింలో భూకంపం సంభవించింది. సోమవారం (ఫిబ్రవరి13,2023) తెల్లవారుజామున 4:15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు అయింది.
సరిహద్దులో ఘోర ప్రమాదం 16 మంది జవాన్ల మృతి
కేరళలో టొమాటో ఫ్లూ ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో ‘నైరోబి ఫ్లై ’కలకలం రేపుతోంది. ఇప్పటికే 100మంది విద్యార్దుల్లో ఈ నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. బుధవారం (జనవరి 5)న తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది.