Home » Sikkim
ప్రతి ఒక్కరు బాటిల్స్ లో ఉండే మినరల్ వాటర్ కు దూరంగా ఉండాలి. సహజంగా దొరికే నీటినే తాగాలని సీఎం చెప్పారు.
ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బౌద్ధ సన్యాసులు ఎంత నియమ నిష్టలతో ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. అటువంటి బౌద్ధ సన్యాసులను కూడా కరోనా మహమ్మారి వదల్లేదు. బౌద్ధులు ఎక్కువగా ఉండే సిక్కంలో 100మంది బౌద్ధులకు కరోనా సోకింది. వారిలో కరోనా లక�
India’s first Glass Skywalk is perched high above mountains in Sikkim సిక్కింలో తొలి గ్లాస్ స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. సముద్ర మట్టానికి 7,200 అడుగుల ఎత్తులో సిక్కింలోని పెల్లింగ్లో 137 అడుగుల ఎత్తైన చెన్రెజిగ్ విగ్రహానికి కుడివైపున దీనిని నిర్మించారు. పర్యాటకులు చెన్రెజిగ్ వి�
మధ్యప్రదేశ్, బీహార్ మరియు తెలంగాణతో సహా ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయ్యే అవకాశముంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీ ప్రకారం…9 రాష్ట్రాలు-మధ్యప్రదేశ్, బీహార్ మ
చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�
ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ