Home » Simhadri Re-Release
ఇటీవల మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు సెలబ్రేషన్స్ చేశారు. అదే రోజు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు థియేటర్స్ లో ఈ సినిమాను వేయగా అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేశారు. ఈ నేప
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, మైత్రి నిర్మాతలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ మూవీ రీ-రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రపంచంలోని బిగ్గెస్ట్ లార్జ్ స్క్రీన్ పై రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా మళ్ళీ రీ రిలీజ్(Re Release) కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli) కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ సింహాద్రి. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ఆకాశంలో విమానంతో చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.
ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమానుల సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, నిర్మాతలు కూడా కలెక్షన్స్ వస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్తో ఆడియెన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ఈ స్టార్ హీరో, ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన�