Home » singer
రేణు మొండల్.. ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. రన్నింగ్ ట్రైన్లో పాడిన పాటే తన లైఫ్ రన్కి ఉపయోగపడుతుందని, తన తలరాతను మార్చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు. పలువురు బాలీవుడ్ సినీ ప్రమ
దేవుడు సల్లంగ చూడాలే కానీ బికారి లక్షాధికారిగా ఒక్క రోజులో మారిపోతారు. రాత్రికి రాత్రే రాజులైపోతారు. అటువంటి అదృష్టమే రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ జీవనం సాగించే రేణు మండల్ జీవితాన్ని మార్చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాల�
అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ సంగీత గాయని, వింజమూరి అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ..దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవచేశారని
అదృష్టం పరీక్షించుకుందామని సినీ, క్రీడా ఇతర రంగాలకు చెందిన వారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. ప్రధానంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కొత్త పార్టీలను స్థాపించడం..ఇతర పార్టీలో చేరుతుంటారు. తాజాగా తన గాత్రంతో అలరిస్తున్న మనో (నాగూర్ బాబు)