Home » sircilla
టీఎస్ పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. Bandi Sanjay - TET Exam
సిరిసిల్లలో తనపై దాడి చేయించింది ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లే అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గూండాగిరి కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
ప్రతి ఎకరాకు సాగునీరు
57 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్
సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ రెడీ అయింది. సువిశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయాలను నిర్మించగా, పేదలకు పాలన మరింత చేరువ కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారాయన. అందులో భాగంగా.. వారంలోనే.. ఐదారు జిల్లాల్లో పనులను పరిశీలించనున్నారు కే
Girl’s family attacked : కరీంనగర్ జిల్లా బోయినిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు ప్రేమ వ్యవహారం ఆ ఇంటి పెద్దను బలితీసుకుంది. బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో తునికి మహేష్, ఎదురింట్లో ఉండే అమ్మాయి గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప�
దసరా పండుగ అనగానే..గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే..బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఈ పండుగ సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే ‘బతుకమ్మ చీరల’ పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోం
పోలీసుల చొరవతో వ్యభిచార కూపం నుంచి యువతికి విముక్తి లభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన యువతిని హాస్టల్ లో ఉంచి చదివిస్తామని మాయమాటలు చెప్పి సిరిసిల్లలో వ్యభిచార నిర్వహకులకు అమ్మేశారు దుండుగులు. అమ్మాయి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెంది�
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్, మోదీకి లాభమని… TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 71 ఏళ్ల పాటు దేశాన్ని జాతీయ పార్టీలే పాలించాయని.. అయినా అభివృద్ధి చేయలేకపోయాయాయన్�