Home » Sisters
Tamil Nadu : ముస్లిం అబ్బాయిలతో ప్రేమ వ్యవహారంపై వారు సీరియస్ అయ్యారు. వారితో ప్రేమ వద్దని వారించారు.
జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు.
Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలు. ఎంతో అ�
LOVE JIHAD: మొరదాబాద్ ఎస్పీ ఎంపీ ఎస్టీ హసన్ ముస్లిం యువకులంతా హిందూ యువతులను సోదరీమణులుగా భావించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ పాస్ చేసిన లవ్ జిహాద్ బిల్లులో శిక్షార్హులు కాకూడదంటే.. ఇలా చేయాలని హితవు పలికారు. యూపీ గవర్నమెంట్ పాస్ చేసిన �
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణం జరిగింది. 45 రోజులుగా అక్క మృతదేహంతో చెళ్లెళ్లు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జూన్ 25న అనారోగ్యంతో అక్క పద్మావతి మృతి చెందింది. కరోనా కారణంగా పద్మావతి అంత్యక్రియలకు స్థానికులెవరూ సహకరించకపోవడంతో అక్క మృతదేహంత�
ఇవాళ(ఆగష్టు-3,2020)రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బం�
హైదరాబాద్ లో సంచలనం రేపిన పాతబస్తీ డబుల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ఇస్మాయిల్ పథకం ప్రకారమే సొంత అక్కలను ఇంటికి పిలిచి మరీ హత్య చేశాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదు అంటూ ఇద్దరు అక్కలను ఇంటికి పిలిపించిన ఇస్మాయిల్
కరోనా సహాయనిధికి ముందుకొచ్చిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు కుమార్తెలు..
మన దేశానికే చెందిన ఇద్దరు అక్కాచెల్లెలకు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. అయితే పాస్ పోర్టు ఎందుకు నిరాకరించే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూడటానికి నేపాలీలా కన్పిస్తున్నారంటూ వారికి అధికారు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు ని�
అక్కకు తెలియకుండా చెల్లిని, చెల్లికి తెలియకుండా అక్కను మాయమాటలతో మోసం చేశాడు ఓ మాయగాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ట్రాప్ చేశాడు కేటుగాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బి.హేమంత్ కుమార్..