Home » Slams
పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్ను, పాక్ నాయకత్వాన్ని భారత్తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్
నడవడానికి కూడా ఓపిక లేకుండా తాగినందున లుఫ్తాన్సా విమానం నుంచి భగవంత్ మాన్ను దించేశారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆ విమానం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. అంతే కాకుండా ఆప్ జాతీయ సమావేశానికి కూడా మాన్ హాజరు కాలేకపోయారు. ఈ ఘటన ప్రపంచ వ�
73 ఏళ్ల ఆజాద్కు జమ్మూకశ్మీర్లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్ అపర
గెహ్లోత్ పేరు బయటికి చెప్పకపోయినా సచిన్ పైలట్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా ముదిరింది. అనంతరం పైలట్ తిరుగుబాటు చేయడం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. వచ్చే లోక్సభ ఎన్నికల లోపు ఆయన రాజకీయ వనవాసం చేయడం పక్కా’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కొద్ది రోజుల క్రితం యూపీలో ఒక పొలిటికల్ ఎక్స్పరిమెంట్ జరిగింది. బువా-బతీజా (మాయావతి, అఖ�
విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగ
బిహార్లో ఈ రాజకీయ అస్థిరత యుగం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇది ఇంకా అదే దశలో పోతూనే ఉంది. 2012-13 లో ఈ అస్థిరత ప్రారంభమైంది. ఈ నాటకంలో నితీష్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్కు ఈ పరిస్థితి వచ్చింది. నితీష్ ఇప్పుడు నిర్మించుకున్న వేదికపై
విపక్షాలపై ఈ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనపై ఎన్సీపీ, టీఎంసీ ఎందుకు స్పందించలేదని సామ్నా ప్రశ్నించింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించి
కోస్టల్ రోడ్డు గురించి ఆయన స్పందిస్తూ ‘‘కోస్టల్ రోడ్డు అభివృద్ధికి ఉద్ధవ్ థకరే భూమి పూజ చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్లు పెడుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఎంతలా పని చేసింద
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని