Home » Slogan
YS Sharmila Jai Telangana slogan : జై తెలంగాణ నినాదం ఇవాళ్టి వైఎస్ షర్మిల సమావేశంలో ప్రధాన అంశంగా మారింది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్ అంటూ ఆమె చేసిన నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక చనిపోయినవాళ్లలో తెలంగాణ వాళ్లే అధికంగా ఉన్న�
tamilnadu :తమిళనాడు రెండో రాజధాని నినాదం వివాదాస్పదంగా మారింది. రెండో రాజధాని అంశంపై మంత్రుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్ నినాదాన్ని అందుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ త
కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెస్ట్ బెంగాల్లోని కోల్ కతాకు చేరుకున్నారు. కానీ వీరి రాకను..పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అల్లర�
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్..నేడంతా ట్రెండ్ మయంగా మారిపోతోంది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు.
ఎన్నికల ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ప్రచారానికి అస్త్రాలుగా ఆఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు.
కామెడీ చేస్తున్నాడు… పోటీ ఏం చేస్తాడులే అనుకున్నారు అంతా.. రాజకీయ క్రీడలో అరటిపండు అంటూ ట్రోల్ చేశారు. అయితే 175స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టానని, తమకు వంద సీట్లకు పైగా వస్తాయని, ఏపీకి కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం కూడా స్టార్ట్ చేసేశాడు పా�