Home » slow over rate
టీమ్ఇండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు గత కొద్ది రోజులుగా ఏదీ కలిసి రావడం లేదు.
ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో ..
అసలే ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు ఇప్పుడు మరో షాక్ తగిలింది.
ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.
క్రికెట్లో ఫుట్బాల్ తరహాలో రెడ్ కార్డ్ నిబంధనను తీసుకువస్తున్నారు. ఒక జట్టు నిర్ణీత సమయంలోగా 20వ ఓవర్ను వేయకపోతే 11 మంది ఆటగాళ్లలోంచి ఒక ప్లేయర్ మైదానం వీడి వెళ్లాల్సి ఉంటుంది.
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగుతోంది. అతిథ్య జింబాబ్వే(Zimbabwe) రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్(West Indies ) జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది.
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్లో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది
మ్యాచ్ గెలిచిన తరువాత ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసుకున్న సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. గెలుపు మత్తులో ఉన్న వార్నర్కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. స్లో ఓవర్రేటు కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.