Home » smart ration cards
Ration Cards : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం ఇచ్చింది.
ఇది సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
చెన్నైలో ఈ కార్డులను ముద్రించారు. ఇప్పటికే ఏపీలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో దాదాపు 90లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో ..
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.