Home » Smartphones
ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.
ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథస్వామి ఆలయంలో ఇకపై సెల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ఈ నిబంధన వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. బీహార్ రాష్ట్రంలో వంద మందికి కేవలం 52.87 ఫోన్లు మాత్రమే వాడుతున్నారని తాజా నివేదిక ద్వారా వెల్లడైం�
రాజస్థాన్లో సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లతో పాటు మూడున్నర ఏళ్లపాటు ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇవ్వాలని యోచిస్తోంది.
ఇండియన్ గవర్నమెంట్ చైనా ఉత్పత్తులపై మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరర్ల నుంచి ఉత్పత్తి అయిన రూ.12వేలు అంతకంటే తక్కువ విలువైన ఫోన్ల అమ్మకాల్ని నిషేదించనుంది. ఫలితంగా ఇండియాలో తయారైన లావా, మైక్రోమ్యాక్స్ ల�
Xiaomi Updates : చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ రెడ్ మి నోట్ సహా పలు స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిపివేస్తోంది. ఇకపై షావోమీ నుంచి సాఫ్ట్వేర్ లేదా ఫర్మ్వేర్ అప్డేట్లకు సపోర్టు అందించదు.
6G Network : మాయ.. మాయ.. అంతా డిజిటల్ మాయ.. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే సాంకేతికపరంగా చాలా మార్పులు వచ్చాయి. రానున్న రోజుల్లో సాంకేతికత ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్లనుంది.
iPhone 13 : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 13 సిరీస్ పై అదిరే ఆఫర్ అందిస్తోంది రిలయన్స్ డిజిటల్ స్టోర్.. రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఆఫర్ కింద ఐఫోన్ 13 సరసమైన ధరకే పొందవచ్చు.
చైనా ఫోన్ సంస్థ వివో.. మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. V23 5G సిరీస్ లో భాగంగా V23e 5G స్మార్ట్ ఫోన్ ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
దేశీయ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నుంచి IN Note 2 పేరుతో వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలు flipkartలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.