Home » Smartphones
ప్రముఖ వాట్సాప్ మెసేంజర్ యాప్ యూజర్ల ప్రైవసీని టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ మొబైల్ మార్కెట్లలో చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటికప్పుడూ అదిరిపోయే ఫీచర్లతో షియోమీ ఎంఐ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోంది.
బాటిల్ రాయల్ వీడియో గేమ్ పబ్ జీ ఇండియాను పట్టిపీడుస్తోంది. ఆన్ లైన్ లో ఎన్నో వీడియో గేమ్ లు ఉన్నప్పటికీ... పబ్ జీ కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.. యూత్ ను కట్టిపడేసింది..
నెల్లూరు : స్మార్ట్ ఫోన్స్ భారీ దొంగతనం జరిగింది. వంద.. వేలు కాదు ఏకంగా ఓ స్మార్ట్ ఫోన్ల కంటైనర్ చోరీకి గురయ్యింది. ఓ కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వస్తున్న లారీని దొంగలు ఎత్తుకుపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం అయ్యింది. నెల్లూరు జి�