Home » Smartphones
కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ వెల్లడించారు.
బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజి ఆఫర్స్ కూడా కలుపుకుని బ్రాండ్, రేంజ్ ని బట్టి ఒక్కో స్మార్ట్ ఫోన్ పై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
2022 నూతన సంవత్సరం ఆరంభం నుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.
రోజుల వ్యవధిలో మారిపోతున్న ఉపకరణాల్లో స్మార్ట్ ఫోన్స్ ముందున్నాయి. రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుండడంతో ప్రజలు కూడా వాటిని కొనేందుకు ఉత్సాహం కనబర్చుతున్నారు
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్ (Made In India) వేదికగా కొత్త అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీ ప్లాంట్ మొదలైంది.
ల్యాప్ట్యాప్లో అందే ఫీచర్లు అన్నీ మొబైల్ ఫోన్స్ లో దొరుకుతుంటే ఇక ఓ మాదిరి అవసరాలకు కంప్యూటర్ కో, ల్యాప్ ట్యాప్ వైపుకో ఎందుకు మరలుతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా...
ఆన్లైన్ ఫెస్టివల్ సీజన్ అదిరిపోయింది. ఈ-కామర్స్ దిగ్గజాలకు పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. తొలి వారంలోనే వేలకోట్లలో సేల్స్ నిర్వహించినట్టు నివేదిక వెల్లడించింది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు రెడీ అయిపోయారు. అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూ
ఆపిల్కు పోటీగా పిక్సెల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. తాజాగా పిక్సెల్ 6, 5ఏ 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లలోకి..
ఆ మధ్య కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల ఆదాయం పడిపోగా.. వారి వస్తు కొనుగోళ్లు కూడా తగ్గాయి. అందుకే ఈ కామర్స్ సంస్థలు కూడా ఆ సమయంలో