Home » smokers
ఈ జర్నల్ ప్రకారం.. విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లు విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మగవారిలో 30-40 శాతం వరకు పెరుగుతుంది. అయితే, మల్టీ విటమిన్స్తో కలిపి బి6, బి12 తీసుకుంటే ఈ ముప్పు ఉండదు. నిజానికి విటమిన్ బి అనేది శరీరానికి అత్యంత ఆవశ్యకమ�
ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యంగా ఉండడం అనేది.. ఇప్పుడు ఓ పెద్ద సవాల్.. రోజువారీ అలవాట్లు.. చేసే పనులే మన శరీరంలో మార్పులను చూపిస్తున్నాయి. మానవాళి జీవితంలో పొగాకు ప్రమాదం ఎక్కువ అయ్యింది.
Smokers: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. అంతే కాదు సమాజానికి కూడా హానికరమే.. పొగ తాగే వారికంటే వారి పక్కన ఉండి పీల్చే వారికీ ఎక్కువ ప్రమాదం ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ఇది ఇలా ఉంటే.. పొగరాయుళ్లు వల్ల అగ్నిప్రమాదాలు కూడా అధికంగా జరుగుతున్న�
Smokers Wider Range Of COVID-19 Symptoms : స్మోకింగ్ అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. అసలే కరోనా సీజన్.. సిగరెట్ అలవాటు ఉంటే తొందరగా మానుకోండి.. లేదంటే కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువ అంటున్నారు వైద్యనిపుణులు. వాస్తవానికి స్మోకింగ్ చేయనివారిలో కంటే అదేపనిగా స్మోకింగ్ చేస
లెక్కల్లో బెటర్ గా ఉండే స్మోకర్లే స్మోకింగ్ ను వదిలేయగలరని ఓ స్టీ చెబుతోంది. స్మోకర్లలో మ్యాథ్స్ టెస్ట్ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్లే.. ఇతరుల కంటే త్వరగా సిగరెట్ స్మోకింగ్ కు గుడ్ బై చెప్పేయగలరని తేలింది.’మ్యాథ్స్ స్కిల్స్ బెటర్ గా ఉన్న వాళ్ల�
కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. �
million smokers quit కరోనా దెబ్బకు ఎంతటివారైనా తోక ముడవాల్సిందే.. పోగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్కు దారితీస్తుంది.. స్మోకింగ్ అలవాటు మానుకోండిరా బాబూ అంటూ నెత్తి నోరు మొత్తుకుని హెచ్చరించినా వినని పోగ రాయుళ్లు.. కరోనా దెబ్బకు వెంటనే స్మోకింగ్
కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.