smrithi irani

    Bandi Sanjay : మరికొద్దిసేపట్లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ

    October 2, 2021 / 03:50 PM IST

    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది.

    కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా

    October 28, 2020 / 08:57 PM IST

    Smriti Irani tests positive for coronavirus కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బుధవారం(అక్టోబర్-28,2020)ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను దగ్గరిగా కలిసినవారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె కోరారు. కాగా,బీహార్ అసెంబ్లీ ఎన్�

    రాహుల్ “రేప్ ఇన్ ఇండియా” వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్

    December 13, 2019 / 06:33 AM IST

    కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలతో ఇవాళ లోక్ సభలో దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదటిసారిగా ఓ నాయకుడు గట్టిగా పిలుపునిచ్చాడని,

    షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది

    May 10, 2019 / 02:15 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మే-8,2019) మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది.ప్రచారం సందర్భంగా అశోక్‌నగర్‌లో ప్రజలను ఉద్దేశించి స్మృతి మాట్లాడుతూ… కాంగ్రె�

    ప్రచారం ఆపి పరుగులు…సహాయక చర్యల్లో స్మృతీ ఇరానీ

    April 28, 2019 / 01:26 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి�

    మోడీ కులం తెలియదు…అమేథీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది

    April 28, 2019 / 11:03 AM IST

    కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను  ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�

    బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా వివేక్ ఒబెరాయ్

    April 5, 2019 / 02:03 PM IST

    గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది.

    ఎంజాయ్ చేసి పారిపోతున్నాడు : రాహుల్ పై స్మృతీ ఇరానీ ఫైర్

    April 4, 2019 / 04:11 PM IST

    కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అ�

    కొడుకుని వేధించిన స్మృతి ఇరానీ

    April 2, 2019 / 11:24 AM IST

    కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ సెల్ఫీ కోసం కన్నకొడుకుని వేధించింది.స్వయంగా ఈ విషయాన్నే ఆమె ఒప్పుకుంది.సెల్ఫీ కోసం కొడుకుని వేధింపులకు గురి చేయడం ఏమిటి అనుకుంటున్నారా? కొడుకు జోర్ ఇరానీని వేధిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటోకి ఇప్పుడు

10TV Telugu News