smriti mandhana

    Women Asia Cup 2022: మహిళల ఆసియా కప్ విజేత భారత్.. ఏడోసారి కప్పు గెలిచిన టీమిండియా

    October 15, 2022 / 03:54 PM IST

    భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ అదరగొట్టింది. ఏడోసారి ఆసియా కప్ గెలుచుకుంది.

    Smriti Mandhana 3000 runs in ODI: వన్డేల్లో ఆ ఘనత సాధించిన ధావన్, కోహ్లీ తర్వాతి స్థానంలో స్మృతి మంధాన

    September 21, 2022 / 08:16 PM IST

    అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచిం

    Smriti Mandhana : స్మృతి మందానకు 2021 ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు

    January 24, 2022 / 03:38 PM IST

    భారత ఓపెనింగ్ ప్లేయర్ స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది. 2021 సీజ‌న్‌లో స్మృతీ మందాన అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌నతో ఆకట్టుకుంది.

    Smriti Mandhana: వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా స్మృతి మంధాన

    October 6, 2021 / 08:22 AM IST

    రాబోయే వరల్డ్ కప్ సీజన్‌ తర్వాత స్మృతి మంధాననే కెప్టెన్సీ అవబోతున్నట్లు టీమిండియా మాజీ మహిళా కోచ్ రామన్ చెప్పేశారు. ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండానే కెప్టెన్ అవనున్నారు.

    స్మృతి మంధానకు గాయం: వన్డేల నుంచి తొలగింపు

    October 9, 2019 / 11:21 AM IST

    టీమిండియా ఉమెన్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా వన్డేల నుంచి తప్పించారు. మంగళవారం తన కుడి కాలి బొటనవేలికి గాయం అయింది. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్‌ను తీసుకోనున్నారు. మంధానకు భారత్ నుంచే కాదు.. అంతర్జాతీయంగా అభిమాన�

    మందాన ట్వీట్‌కు సెక్సీ కామెంట్: బ్లాక్ చేసిన ఐసీసీ

    May 10, 2019 / 08:26 AM IST

    ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మ్యాచ్‌కు సంబంధించే కాకుండా ఆటగాళ్లపై పర్సనల్‌గా కూడా రియాక్ట్ అవుతుంది. బర్త్ డేలు, స్పెషల్ సెంచరీలు చేసిన రోజులతో పాటు ప్రత్యేక రికార్డులను ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతోంద�

    ఐపీఎల్ మధ్యలో మహిళా టీ 20: మూడు జట్లను ప్రకటించిన బీసీసీఐ

    April 26, 2019 / 07:49 AM IST

    ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్‌లు కెప్టెన్స

    ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్ 1 స్థానాన్ని దక్కించుకున్న మంధాన

    February 3, 2019 / 04:54 AM IST

    మహిళా క్రికెట్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లల్లోనే అసమాన ప్రతిభను చాటి అద్వితీయంగా ఎదిగింది భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన‌. ఇటీవలే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి  ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అ�

    కివీస్ ఖతం : అబ్బాయిలేంటి.. అమ్మాయిలూ ఉతికేశారు

    January 29, 2019 / 11:01 AM IST

    టీమిండియా ఇరుజట్లు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్నాయి. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కోహ్లీసేన, మిథాలీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను పసికూన చేసి ఆట ఆడేసుకున్నాయి.

    మంధాన సెంచరీ: న్యూజిలాండ్‌పై అలవోక విజయం

    January 24, 2019 / 09:30 AM IST

    న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే శుక్రవారం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టుతో టీమిండ�

10TV Telugu News