Home » smriti mandhana
భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ అదరగొట్టింది. ఏడోసారి ఆసియా కప్ గెలుచుకుంది.
అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచిం
భారత ఓపెనింగ్ ప్లేయర్ స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది. 2021 సీజన్లో స్మృతీ మందాన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
రాబోయే వరల్డ్ కప్ సీజన్ తర్వాత స్మృతి మంధాననే కెప్టెన్సీ అవబోతున్నట్లు టీమిండియా మాజీ మహిళా కోచ్ రామన్ చెప్పేశారు. ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండానే కెప్టెన్ అవనున్నారు.
టీమిండియా ఉమెన్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా వన్డేల నుంచి తప్పించారు. మంగళవారం తన కుడి కాలి బొటనవేలికి గాయం అయింది. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ను తీసుకోనున్నారు. మంధానకు భారత్ నుంచే కాదు.. అంతర్జాతీయంగా అభిమాన�
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మ్యాచ్కు సంబంధించే కాకుండా ఆటగాళ్లపై పర్సనల్గా కూడా రియాక్ట్ అవుతుంది. బర్త్ డేలు, స్పెషల్ సెంచరీలు చేసిన రోజులతో పాటు ప్రత్యేక రికార్డులను ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతోంద�
ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్లు కెప్టెన్స
మహిళా క్రికెట్లో అడుగుపెట్టిన కొన్నాళ్లల్లోనే అసమాన ప్రతిభను చాటి అద్వితీయంగా ఎదిగింది భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన. ఇటీవలే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ అ�
టీమిండియా ఇరుజట్లు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్నాయి. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కోహ్లీసేన, మిథాలీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను పసికూన చేసి ఆట ఆడేసుకున్నాయి.
న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే శుక్రవారం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా జరిగిన జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టుతో టీమిండ�