Home » smriti mandhana
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
టీమ్ఇండియా, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ కూడా 1-1 తో సమమైంది. భారత్, బంగ్లాదేశ్లు సంయుక్తంగా ట్రోఫీని సొంతం చేసుకున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2023) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కలిసి రావడం లేదు. ఈ టోర్నీలో బెంగళూరుకి మరో పరాజయం ఎదురైంది. ఇది వరుసగా 5వ ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఓటమిపాలైంది.
Women's T20I Player Rankings: భారత మహిళల క్రికెట్ వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ కెరీర్ లో బెస్ట్ టీ20 ర్యాంక్ సాధించింది. 16 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్20లోకి ప్రవేశించింది.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీస్ చేరింది. కీలక మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 పరుగుల(డక్ వర్త్ లూయిస్) తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ నెగ్గిన భారత్ 20 ఓవర్లలో 6 విక
మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఓటమిపాలైంది. 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది.
Women's T20 World Cup 2023: వుమెన్స్ టీ20 ప్రపంచకప్ భాగంగా బుధవారం భారత మహిళల జట్టు తన రెండో మ్యాచ్ ఆడనుంది.
Smriti Mandhana: విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. మహిళ క్రికెట్ లో ఇది సరికొత్త చరిత్ర అంటూ పొంగిపోయింది.
ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎ�
జట్టులో కీలక ప్లేయర్గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు.