Home » social media accounts
అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు ఐశ్వర్య, ధనుష్. నిజానికి ఐశ్వర్య, ధనుష్ ముందు ఫ్రెండ్స్..
పాక్ సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లలో 60 వరకు అన్నింటిని కేంద్రం బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.
హీరోలే కాదు.. సోషల్ మీడియాలో టాప్ 10 ట్రెండ్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఉండడం మాత్రమే కాదు యంగ్ డైనమిక్ బ్యూటీస్ ను సీనియర్ హీరోయిన్స్ కూడా బీట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
అశ్లీల చిత్రాల కేసులో జులై నెలలో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా సెప్టెంబర్ నెలలో బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి వచ్చిన కుంద్రా ఇంటికే పరిమితమయ్యారు.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఆప్షన్ తీసుకొచ్చాయి.. అదే.. Hide Like Count.. ఈ రెండు సోషల్ ప్లాట్ ఫాంలోని అన్ని పోస్టులకు లైక్ కౌంట్ కనిపించదు.
new twist in madanapalle double murder case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి మిస్టరీ వీడక ముందే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసి�
ప్రధాని మోడీ చెప్పినట్లుగానే తన సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు అంకితం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ముందుగానే చెప్పిన విధంగా మహిళలకు ఆదివారం(08 మార్చి 2020) ఈ ఖాతాలను హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశ
డిజిటల్ ప్రపంచం ప్రభావం పెరిగిపోయాక రాజకీయ నాయకుల ప్రకటనలు పత్రికలు, టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాని వాడుకోకుండా ఏ రాజకీయ పార్టీ లేదు.. ఏ నాయకుడు కూడా లేడు.. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయి�
మీరు Instagram వాడుతున్నారా? మొబైల్ యాప్ లేదా డెస్క్ టాప్ కావొచ్చు. ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైమరీ ఈమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేశాక.. ప్రైమరీ ఈమెయిల్ వద్దనుకుంటే.. మరో కొత్త ఈమెయిల్ ఐడీని యాడ్ చేసుకోవ�