Home » Social media posts
ఇలాంటి పోస్టులను తమ నోటీసుకి వచ్చిన మూడు గంటల్లోగా తొలగించాలని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది.
ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్స్టాగ్రాం సహా ఇతర సోషల్ మీడియా యాప్ల్లో రాజకీయ పార్టీలు, నాయకులకు అనుకూలంగా.. వ్యతిరేకంగా చేసే పోస్టులపై ప్రత్యేక బృందంతో నిఘా వేసింది ఎన్నికల సంఘం.
ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6న మంగళగిరిలోని సీఐడీ ఆఫీసులో సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో విజయ్ ను ఆదేశించార�
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు... ఆ తర్వాత పరిణామాల తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్గా ఉండటంతో ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. నిన్న ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టటం లేదు. ప్రతిపక్ష నాయకుడు మొదలు ఎవరైనా సరే వారి మీద పోలీసు కేసులు పెడుతున్నారు.
ఫోటో షూట్స్ తోనో, సినిమా షూటింగ్స్ తోనో్ న్యూస్ లో కొస్తారు హీరోయిన్స్. కానీ, సోషల్ మీడియా వచ్చాక ఏం చేసినా వార్తల్లోకొస్తున్నారు. ఇమిడియెట్ గా ట్రోల్ చేసి తమ రియాక్షన్స్ ను..
ముఖ్యమంత్రి కేసీఆర్పై సోషల్ మీడియాలో అనుచితి వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై
ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అంశంలో మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టు లో విచారణ జరిగింది. సోషల్ మీడియాలో హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన సీన
అమరావతి : బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై న్యాయవాది పిల్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల అంశాన్ని సుమోటోగా హైకో�