Home » Somu Veerraju
Somu Veerraju : కేంద్రం ఇస్తున్న పథకాలకు జగన్ స్టికర్లు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు.
టీడీపీతో పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొత్తులపై చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీ ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? అసలు పొత్తులు ఉంటాయా? ఉండవా? ఇలా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న క్రమంలో టీడీపీతో పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సో�
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.
స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారు. మోదీ ఈతొమ్మిదేళ్ల పాలనలో నవ భారత్ ఆవిష్కృతమైంది. ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే చెబుతున్నాయని వెల్లడించారు.
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
20వేల మందికిపైగా వైసీపీపై ఫిర్యాదు చేశారు
వైసీపీ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. ఛార్జిషీట్ సమావేశాల సమూహాన్ని పుస్తకరూపంలో తీసుకొస్తోంది. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని..ప్రతిచోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ ఆవేదన చెప్పారని సోము వీర
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
కేంద్ర మంత్రికి సోము వీర్రాజు ఫిర్యాదు