Home » Sonia Gandhi
ఎలిజిబెత్ రాజవంశీయులను మించిన ధనవంతులు ఇండియాలో ఉన్నారంటే.. ఉన్నారంటోంది సోషల్ మీడియా. ఎలిజిబెత్ ను మించిన ధనవంతురాలు సోనియాగాంధీ ఎలా అయ్యారు.. ఈ కథ వెనక ఏం జరిగింది.. వాస్తవం ఏంటో చూద్దాం..
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయపన్ను శాఖకు ట్యాక్స్ ఎగొట్టారనే కారణంగా ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.