Home » Sonia Gandhi
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు సోనియాగాంధీ నుంచి ఆ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం (మే 6,2019) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 51 నియోజకవర్గాల నుంచి 674 మంద�
రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమని ఓ మాజీ నర్సు ముందుకొచ్చింది.జూన్-19,1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో రాహుల్ పుట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులలో తాను కూడా ఒకరినని
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ స్థానానికి ఏప్రిల్ 11 గురువారం నామినేషన్ దాఖలు చేసారు. తన కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా వెం�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల బలోపేతంపై మేనిఫెస్టో ప్రధానంగా దృష్టిసారించినట్లు ఈ సంధర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధికి తమ
కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీపై పోటీకి మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా సిద్ధమయ్యాడు.
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అధికశాతం సీట్లను గెల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ 40 మంది హేమాహేమీలను ప్రచార బరిలోకి దింపనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ఆ పార్టీ మంగళవారం(మార్చి-26,2019) విడుదల చేసింది.స్టార�
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్