Home » Sorghum Cultivation
Sorghum Cultivation Process : ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు
ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం.. అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఏడుఎనిమిదేళ్లుగా జొన్నసాగు చేస్తున్నారు.
Sorghum Cultivation : ప్రస్తుతం పత్తి పంటను తీసివేసిన రైతులు ఇప్పుడిప్పుడే నాటుతున్నారు. అయితే తొలిదశనుండే చీడపీడలపట్ల జాగ్రత్తగా ఉండాలని సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ 70% డబ్ల్యుఎస్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ఎస్ కలిపి విత్తనశుద్ధి చేయటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు.
జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్ లు, రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.
వర్షాధారంగా పండే పంటల్లో జొన్నఒకటి. తెలంగాణలో మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిలాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ..మెట్టప్రాంతాల్లో లేదా, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని.. అధ�
వర్షాధారంగా సాగుచేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమానుకూలంగా ఎరువును వేసి, అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలిదశలో మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగ�
సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది.