-
Home » South Central Railway
South Central Railway
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వానికి రైల్వేశాఖ కీలక ప్రతిపాదన
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మూడు కారిడార్లలో కలిపి 56 మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మెట్రో రైళ్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి.
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ట్రైన్స్లో ఉచిత ప్రయాణం..
MMTS Trains : హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. ఆ ప్రాంతాల మీదుగా వీక్లీ ఎక్స్ప్రెస్, ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..
South Central Railway : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో పలు వీక్లీ రైళ్లను, ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..
Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీని తట్టుకునేందుకు జోన్ పరిధిలో, జోన్ నుంచి ఇతర జోన్లకు ప్రత్యేక రైళ్లు నడపనుంది.
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు.. తీర్థయాత్రల కోసం కూడా.. ఫుల్ డీటెయిల్స్ ఇలా..
Special Trains : హోలీ పండుగ వేళ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది.
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు హోలీ ప్రత్యేక రైళ్లు
హోలీ పండుగను పురష్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి 160 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని సీపీఆర్ఓ ఎ. శ్రీధర్ తెలిపారు.
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ ట్రైన్ డెస్టినేషన్ మార్పు.. ఫుల్ డీటెయిల్స్
South Central Railway : రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఫిబ్రవరి 3నుంచి చార్మినార్ ఎక్స్ప్రెస్ గమ్యస్థానాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మేడారం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ప్రత్యేక రైళ్లు.. నో రిజర్వేషన్.. బస్సులు కూడా.. ఎప్పటి నుంచంటే?
Medaram Jatara : ఈనెల 28 నుంచి జరిగే మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. టీజీఎస్ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఈ నెల 25 నుంచి నడపనుంది.
సికింద్రాబాద్ వెళ్ళే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. కొన్నాళ్ళు...
Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నెంబర్-1 వద్ద ప్రయాణికుల కోసం ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా మూసేశారు.