Home » South Central Railway
దసరా, దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల (Special Trains) సేవలను పొడిగించింది.
Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో
ఈ కొత్త రైళ్ల ప్రకటన కాకినాడ-హైదరాబాద్ మార్గంలో తరచూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా 10వ నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ ఫాం వరకు మూసివేశారు. అలాగే 5,6వ నంబర్ ప్లాట్ ఫామ్ లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు.
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆరు ప్లాట్ ఫామ్స్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు 44 బోగీలతో ..
Indian Railways : ప్రయాణంలో అసౌకర్యాన్ని ఎదుర్కొన్న వైజాగ్ ప్రయాణికుడికి రూ. 30వేల పరిహారం ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ భారతీయ రైల్వేని ఆదేశించింది.
ప్రముఖ పండుగలకు ప్రతీయేటా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో ..