Home » South Central Railway
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా రూ. 10 నుంచి రూ. 20వరకు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. పెంచిన ధరలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ ప్లాట్ పాం ధరల పెంపు అమల్లో ఉంటుందని రైల్వే శాఖ �
దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్సీఆర్ మంగళవారం తెలిపింది. అదేవిధంగా వలన్కన్ని ఫెస్టివల్ సందర్భంగా లోకమన్య తిలక్ – నాగపట్నం మధ్య న�
సికింద్రాబాద్, ఉందానగర్, మేడ్చల్, బొల్లారం స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్�
సికింద్రాబాద్-ఉందానగర్ ప్యాసింజర్, మెము రైలు రద్దు అయింది. మేడ్చల్-ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు చేశారు. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు అయింది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపి�
ఆర్మీ రిక్రూట్ మెంట్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారుల చేపట్టిన ఆందోళనలో రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్- కలబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్- కలబుర్గి-హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.