Home » South Central Railway
ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్- కలబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్- కలబుర్గి-హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
ప్రయాణీకులను సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం...
ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ - వాడి - ము
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో నడిచే 55 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లను ఈ నెల 21 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్లు ఇంతకు ముందు ప్రకటించింది.
అప్రంటీస్ అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రస్తుతం 79 సర్వీసులకు గానూ 36 సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.