సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్ల�
సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్, సావిమాధోపూ�
సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంత ఊళ్లకు పయనమవుతూ ఉంటారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాకినాడ లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ రైలు కాజీపేట,విజయావా�
ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సువిధ’ ప్రత్యేక రైలు
సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు: ఫ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిక�
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు నుంచి 2020 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంద�
1870 అక్టోబర్ 10న ప్రజా రవాణాలో కీలక ఘట్టం. నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. రైలు ప్రయాణాన్ని నగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చి నేటికి 150 ఏళ్లు. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడి మధ్య తొలి రైలు లైన్ వేయగా..1874 అక్టోబర్ 10వ తేదీన 150 మంది ప్రయ�
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�