Home » South Central Railway
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.
కోవిడ్ స్పెషల్ రైళ్ళను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేక రైళ్ళు పేరుతో ప్రయాణికులపై వంద నుంచి రెండు వందల శాతం వరకు అదనంగా ఛార్జీల భారం
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అనౌ
రైలు ప్రయాణికులకు అలర్ట్. రిజర్వేషన్ చేసుకోవాలని అనుకుంటున్న వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా
రైలులో ప్రతి బోగికి సాధారణ కిటికీతో పాటు ఎమర్జెన్సీ విండో ఉంటందనే సంగతి తెలిసిందే. దీనిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సీటు దక్కించుకోవాలే తొందరలో ఓ మహిళ ఏకంగా రైలు బోగికి ఉండే అత్యవసర కిటికీలో నుంచి రైలులోకి ప్రవే
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టటం.. పరిస్ధితులు కాస్త అదుపులోకి రావటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 16 ఎక్స్ ప్ర�
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...
కర్నూలులో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుండి డోన్ కు వెళ్తున రైలు ఇంజన్ శుక్రవారం రాత్రి కర్నూలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది.