South Central Railway

    సికింద్రాబాద్ నుంచి 3 ప్రైవేట్ రైళ్లు..తిరుపతి,విజయవాడ నుంచి కూడా

    September 30, 2019 / 02:26 AM IST

    దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట

    దసరా వాత : ప్లాట్‌ ఫామ్ టికెట్ ధర మూడింతలు పెంపు

    September 28, 2019 / 03:09 PM IST

    దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా పండుగ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర భారీగా పెంచేశారు. ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం

    సంక్రాంతి రైళ్లు ఫుల్ : వెయిటింగ్ లిస్టు వందల్లో

    September 14, 2019 / 03:49 AM IST

    దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే తెలుగు ప్రజలకు ప్రాణం లేచి వస్తుంది. ఉద్యోగాల కోసం సొంతూరు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వచ్చిన వారు ఈ 3 పెద్ద పండుగలకు సొంతూరు వెళ్లి ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఇందుకోసం ముందుగానే రైలు టిక

    మే 31 వరకు పలు రైళ్లు రద్దు 

    May 16, 2019 / 03:24 AM IST

    పలు రైళ్లను రద్దు చేస్తు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్‌, భద్రత నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను మే 16 నుంచి  31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు. రద్దు అయ

    వేసవి రద్దీ కోసం 10 ప్రత్యేక రైళ్లు

    May 8, 2019 / 03:42 AM IST

    సమ్మర్ హాలిడేస్ కావడంతో అంతా జర్నీ బాట పట్టారు. పిల్లలకు సెలవులు రావడంతో సరదాగా గడిపేందుకు పేరెంట్స్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలకు అంతా రైళ్లనే సెలెక్ట్  చేసుకుంటున్నారు. దీంతో వేసవిలో అనూహ్యంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెర

    ఫోని తుపాన్ ఎఫెక్ట్: 223 రైళ్లు రద్దు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

    May 3, 2019 / 02:27 AM IST

    ఫోని తుపాన్ నేపథ్యంలో ఒడిశా, కోల్‌కతా, చెన్నై సముద్రతీరంలోని ప్రాంతాల్లో 223 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 140 ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు 83 ప్యాసింజరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలోని భ

    ప్రయాణికులకు సూచన : Goutami Express విజయవాడలో ఆగదు

    April 13, 2019 / 03:03 AM IST

    లింగంపల్లి – కాకినాడ మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్ ఇక విజవాడలో ఆగదు. రాయనపాడు మీదుగా కాకినాడకు వెళ్లనుంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎక్స్‌ప్రెస్ విజయవ

    ముఖ్య గమనిక : ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు

    March 30, 2019 / 03:36 AM IST

    ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌)

    MMTS రైలుకు కొత్త లుక్

    March 28, 2019 / 03:03 AM IST

    నగరంలో MMTS రైళ్లకు కొత్త లుక్ వస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైళ్లు రావడంతో ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు రైల్వే అధికారులు. అందులో భాగంగా రైలు బోగీలకు కొత్త కొత్త రంగులు వేయాల

    హాలిడే ట్రిప్ : వేసవి కోసం 692 ప్రత్యేక రైళ్లు

    March 23, 2019 / 02:30 AM IST

    వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.