Home » South Central Railway
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధి తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్నింటి గమ్యాలు కుదించారు.
ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.
విజయవాడ రైల్వేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. హరితస్టేషన్ గా మార్చేందుకు వీలుగా తగిన అభివృద్ధిపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
కరోనా లాక్డౌన్ కారణంగా పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందులో రవాణా రంగం కూడా ఒకటి. కరోనా మహమ్మారి రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గతేడాది నుంచి పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి.
Special Trains : కరోనా లాక్డౌన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించు
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
తగినంత మంది ప్రయాణికులు లేని కారణంగా జూన్ నెలలో కొన్ని మార్గాలలలో నడిచే 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.