South Central Railway

    Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

    September 15, 2020 / 11:24 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�

    ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్

    April 10, 2020 / 01:37 PM IST

    దక్షిణ మధ్య  రైల్వే ఆస్పత్రుల్లోని  కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్‌ అసిస్టెంట్

    సంక్రాంతి వడ్డన : పెరిగిన ప్లాట్ ఫాం టిక్కెట్ ధర 

    January 9, 2020 / 06:19 AM IST

    సంక్రాంతి పండుగ వచ్చేసింది. సికింద్రాబాద్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో రద్దీని నివారించడానికి ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగక�

    ప్లాట్ ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంపు

    January 8, 2020 / 04:01 PM IST

    సంక్రాంతి పండుగ సందర్భంగా  రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�

    రైల్వేశాఖ, టీఎస్‌ ఆర్టీసీ మధ్య పోటీ : సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు 

    January 8, 2020 / 05:07 AM IST

    సంక్రాంతికి రైల్వే, టీఎస్‌ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.

    నరసాపురం-సికింద్రాబాద్ మధ్య 6 ప్రత్యేక రైళ్లు

    January 3, 2020 / 01:56 AM IST

    సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్‌ మధ్య ఆరు ప్రత్యేక  రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్  మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్ల�

    రేణిగుంట-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

    January 1, 2020 / 05:04 AM IST

    సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్‌- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్‌లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్‌, సావిమాధోపూ�

    లింగంపల్లి-కాకినాడ మధ్య సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

    December 31, 2019 / 06:45 AM IST

    సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంత ఊళ్లకు పయనమవుతూ ఉంటారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  కాకినాడ లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ రైలు కాజీపేట,విజయావా�

    ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 అదనపు రైళ్లు

    December 28, 2019 / 03:29 AM IST

    ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

    కాచిగూడ-కాకినాడ మధ్య సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

    December 18, 2019 / 12:56 PM IST

    జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక  రైళ్లు నడవనున్నాయి.  సువిధ’ ప్రత్యేక రైలు

10TV Telugu News