Home » South Central Railway
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�
దక్షిణ మధ్య రైల్వే ఆస్పత్రుల్లోని కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్ అసిస్టెంట్
సంక్రాంతి పండుగ వచ్చేసింది. సికింద్రాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్లాట్ఫారం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగక�
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�
సంక్రాంతికి రైల్వే, టీఎస్ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.
సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్ల�
సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్, సావిమాధోపూ�
సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంత ఊళ్లకు పయనమవుతూ ఉంటారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాకినాడ లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ రైలు కాజీపేట,విజయావా�
ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సువిధ’ ప్రత్యేక రైలు