Home » South Central Railway
ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రవాణా కోసం (ట్రాఫిక్ బ్లాక్)
నగరంలో MMTS రైళ్లకు కొత్త లుక్ వస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైళ్లు రావడంతో ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు రైల్వే అధికారులు. అందులో భాగంగా రైలు బోగీలకు కొత్త కొత్త రంగులు వేయాల�
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.
విజయవాడ : కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే యార్డు వద్ద నిర్వహణ పనులు చేపడుతుండడంతో విజయవాడ, తిరుపతి, కాచిగూడ తదితర స్టేషన్ల నుంచి రాకపోకలు జరిపే పలు పాసింజరు, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ �
హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ-కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 25 సోమవారం ఆయన ఒక ప్రకటన �
సికింద్రాబాద్ : సమ్మర్ వచ్చేసింది. సెలవులు కూడా వచ్చస్తున్నాయి. దీంతో టూర్స్ ప్లాన్స్ చేసుకునేవారికి..స్వంత ఊళ్లకు వెళ్లే వేసవి ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 445 ప్రత్యేక రైళ�
హైదరాబాద్ : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ కొచ్చువెల్లి, హైదరాబాద్ ఎర్నాకుళం మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ కొచ్చువెల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు రాత్రి 8 గ
హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెస
హైదరాబాద్: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 108 స్పెషల్ ట్రైన్స్ ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో తిరుపతి–నాగర్సోల్–నాందేడ్–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీ�
హైదరాబాద్ : మధ్యంతర బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం మొండి చేయి చూపింది. ఈ ఏడాదైనా ఎంఎంటీఎస్ ఫేజ్2 అందుబాటులోకి వస్తుందనుకున్న భాగ్యప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. బడ్జెట్లో కేవలం 10లక్షలు కేటాయించింది. రైల్వేకు అధిక ఆదాయాన్ని తెచ