Home » South Central Railway
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు నుంచి 2020 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంద�
1870 అక్టోబర్ 10న ప్రజా రవాణాలో కీలక ఘట్టం. నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. రైలు ప్రయాణాన్ని నగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చి నేటికి 150 ఏళ్లు. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడి మధ్య తొలి రైలు లైన్ వేయగా..1874 అక్టోబర్ 10వ తేదీన 150 మంది ప్రయ�
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట�
దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా పండుగ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర భారీగా పెంచేశారు. ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం
దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే తెలుగు ప్రజలకు ప్రాణం లేచి వస్తుంది. ఉద్యోగాల కోసం సొంతూరు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వచ్చిన వారు ఈ 3 పెద్ద పండుగలకు సొంతూరు వెళ్లి ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఇందుకోసం ముందుగానే రైలు టిక�
పలు రైళ్లను రద్దు చేస్తు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, భద్రత నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను మే 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారి సీహెచ్.రాకేష్ తెలిపారు. రద్దు అయ�
సమ్మర్ హాలిడేస్ కావడంతో అంతా జర్నీ బాట పట్టారు. పిల్లలకు సెలవులు రావడంతో సరదాగా గడిపేందుకు పేరెంట్స్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలకు అంతా రైళ్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీంతో వేసవిలో అనూహ్యంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెర�
ఫోని తుపాన్ నేపథ్యంలో ఒడిశా, కోల్కతా, చెన్నై సముద్రతీరంలోని ప్రాంతాల్లో 223 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 140 ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు 83 ప్యాసింజరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలోని భ�
లింగంపల్లి – కాకినాడ మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్ ఇక విజవాడలో ఆగదు. రాయనపాడు మీదుగా కాకినాడకు వెళ్లనుంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెస్ విజయవ�