Home » South Central Railway
రైల్వే శాఖ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో భారీగా నష్టపోయింది. లాక్డౌన్లో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఆ తర్వాత ప్రత్యేక పేరుతో వాటిని పట్టాలెక్కించి దశలవారీగా సంఖ్య పెంచుతూ వస్తోంది.
ఇటీవలికాలంలో నిరుద్యోగ యువతను టార్గెట్గా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండగా..అమాయకులు అనేకమంది వారి వలలో పడి డబ్బులు పోగొట్టుకుని కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగ
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పు
railway stations temporarily closed : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెల
Special trains to Tirupati : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్-తి�
Telangana Legislative Assembly Deputy Speaker Padmarao interesting comments : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజనల్ కా�
Train travel if there are reservations says South Central Railway CPRO Rakesh : సంక్రాంతి పండుగ రద్దీకి అనుగుణంగా దక్షిణమధ్య రైల్వే అదనపు రైళ్లు నడుపుతుంది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం,బెంగళూర్, చెన్నై, భువనేశ్వర్, తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం
Special trains for sankranthi festival : సంక్రాంతి పండుగ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. పలు మార్గాల్లో నడుపనున్న రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్-బెర్హంపూర్కు (07449) ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు, బెర్హంపూర్ నుంచి సికింద్రాబా�
Continuation of Running of all special trains : కరోనా వైరస్ నేపధ్యంలో నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో సికింద్రాబాద్-హౌరా-సికింద్రాబాద్ (నం.02702/02705) విజయవాడ-చెన్నైసెంట్రల్-�
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మారింది. రాయగిరి రైల్వేస్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్పు చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయ