హైదరాబాద్ : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ కొచ్చువెల్లి, హైదరాబాద్ ఎర్నాకుళం మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ కొచ్చువెల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు రాత్రి 8 గ
హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెస
హైదరాబాద్: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 108 స్పెషల్ ట్రైన్స్ ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో తిరుపతి–నాగర్సోల్–నాందేడ్–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీ�
హైదరాబాద్ : మధ్యంతర బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం మొండి చేయి చూపింది. ఈ ఏడాదైనా ఎంఎంటీఎస్ ఫేజ్2 అందుబాటులోకి వస్తుందనుకున్న భాగ్యప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. బడ్జెట్లో కేవలం 10లక్షలు కేటాయించింది. రైల్వేకు అధిక ఆదాయాన్ని తెచ
కాచిగూడ : రైల్వే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా రైల్వే శాఖ ఓ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. అదే మొబైల్ థియేటర్స్. ప్యాసింజెర్స్ కు బోర్ కొట్టకుండా రైల్వే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. సెలెక్టడ్ స్టేషన్స్ లో స్టేషన్లలో మొబైల్ థియేటర్లను