South Central Railway

    ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలపైకి మరో 22 ప్రత్యేక రైళ్లు

    February 25, 2021 / 10:54 AM IST

    SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్‌ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పు

    దక్షిణమధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు తాత్కాలికంగా క్లోజ్

    January 29, 2021 / 05:26 PM IST

    railway stations temporarily closed :  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెల

    సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్

    January 22, 2021 / 01:37 PM IST

    Special trains to Tirupati : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సికింద్రాబాద్‌, కరీంనగర్‌ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌-తి�

    కేటీఆర్.. కాబోయే సీఎం – పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు

    January 21, 2021 / 06:16 PM IST

    Telangana Legislative Assembly Deputy Speaker Padmarao interesting comments : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజ‌న‌ల్ కా�

    రిజర్వేషన్లు ఉంటేనే రైలు ప్రయాణం..

    January 12, 2021 / 01:19 PM IST

    Train travel if there are reservations says South Central Railway CPRO Rakesh : సంక్రాంతి పండుగ రద్దీకి అనుగుణంగా దక్షిణమధ్య రైల్వే అదనపు రైళ్లు నడుపుతుంది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం,బెంగళూర్, చెన్నై, భువనేశ్వర్, తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం

    సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

    January 9, 2021 / 09:18 PM IST

    Special trains for sankranthi festival : సంక్రాంతి పండుగ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. పలు మార్గాల్లో నడుపనున్న రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌-బెర్హంపూర్‌కు (07449) ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు, బెర్హంపూర్‌ నుంచి సికింద్రాబా�

    ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం నడుపుతాం

    November 28, 2020 / 09:31 AM IST

    Continuation of Running of all special trains : కరోనా వైరస్ నేపధ్యంలో నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో సికింద్రాబాద్‌-హౌరా-సికింద్రాబాద్‌ (నం.02702/02705) విజయవాడ-చెన్నైసెంట్రల్‌-�

    రాయగిరి రైల్వే స్టేషన్ పేరు యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్పు, దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు

    September 22, 2020 / 12:44 PM IST

    యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరు మారింది. రాయగిరి రైల్వేస్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్పు చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయ

    Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

    September 15, 2020 / 11:24 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�

    ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్

    April 10, 2020 / 01:37 PM IST

    దక్షిణ మధ్య  రైల్వే ఆస్పత్రుల్లోని  కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్‌ అసిస్టెంట్

10TV Telugu News