Home » South Central Railway
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
హైదరాబాద్ కాచిగూడలో ఓ కొత్త రకం రెస్టారెంట్ సిద్ధమైంది. రైల్వేస్టేషన్ సమీపంలోనే సిద్ధమైన ఈ హోటల్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రైలు బోగీలనే రెస్టారెంట్గా మార్చేశారు.
వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు
వారం రోజుల క్రితం ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అయితే పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట.
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి
వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ ఆధ్వర్యంలో 36రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.