Home » South Central Railway
విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఆశ ఉండదు.
జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ నుంచి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారికోసం ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
ఈసారి ఫ్లాట్ఫాం టికెట్కు అదనపు చార్జీల వసూలు లేదు.. అయితే, ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం స్టేషన్ వద్దకు రావద్దు..
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.