Home » south India
హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. నిజానికి కర్ణాటకలో హంగ్ అనేది తరుచూ ఎదరుయ్యే పరిణామమే. కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీగా జేడీఎస్ ఎప్పటి నుంచో ఉంది. రెండు జాతీయ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా ఈ పార్టీ అడ్డుకుంటోంది. 2018 అసెంబ్లీ ఎన్ని�
దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇవాళ చెన్నై-మైసూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. చెన్నై MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఇవాళ ఉదయం 6 గంటలకు బయలుదేరిన వందే భారత్ రైలు.. ద
దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నవంబరు 10న దక్షిణాదిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమవుతుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది. మొత్తం 483 కిలోమీటర్ల మేర ఇది నడుస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ�
చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ శ్రీలంకలోని హంబన్టొట పోర్టులో కొన్ని రోజుల పాటు నిలిపి ఉంటచమంటే..అది కచ్చితంగా భారత్ను టార్గెట్ చేయడమే..షిప్ ఒకసారి హంబన్కు చేరుకుంటే మొత్తం దక్షిణ భారత దేశమంతా దాని నిఘా పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇ�
దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.
కోవిడ్ సమయంలో ఎందరి ప్రాణాలనో నిలబెట్టిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఇప్పడు మరోక ఘనత సాధించింది. ప్రభుత్వ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేసింది కేంద్
దక్షిణ భారతదేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
భద్రకాళీ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు
5 రోజులు వానలే వానలు