Home » speaker tammineni sitaram
10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ దానిని తిరస్కరించారు.
చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
సభ ప్రారంభమైన దగ్గర నుంచి పదే పదే ఆందోళన చేస్తూ అడ్డుపడుతుండటంతో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. చిడతలు వాయిస్తూ సభలో గందరగోళం
టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...
AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూలింగ్ ప్రకారం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.