Home » special attraction
పరుగులు పెడుతూ..ఓటర్లను ఎట్రాక్ట్ చేసున్న పాల్
చిత్తూరు జిల్లాలో రంగంపేటలో జల్లికట్టు వేడుకలు స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ పండుగ రోజు 2020, జనవరి 16వ తేదీ గురువారం ఉదయం వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ క్రీడను యదావిధిగా సాగిస్తామని, ఎలాంటి నిబంధనలు లేవంట
గుర్రాలలో మేలు గుర్రాలు వేరు. ముఖ్యంగా అరేబియన్ గుర్రాలకు మంచి పేరుంది. కానీ ఈ గుర్రం అలాంటిలాంటి గుర్రం కాదు..దాని పరుగు వేగం చూస్తే..మెరుపు కూడా చిన్నబోతుందేమో అనిపిస్తుంది. దీని వేగాన్ని చూసి అశ్వ ప్రియులు సొంతం చేసుకోవాలని ఉబలాటపడతారు. క�
అందం కొందరికి దేవుడిచ్చిన వరమైతే..వయస్సుతో పాటు అది పెరగడం కొందరికే సాధ్యం. అలాంటివారిలో నటి రేఖ ఒకరు. ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈమె..మొత్తం ఈవెంట్కే హైలైట్గా నిలిచారు. సెలబ్రెటీలతో కలిసిపోయిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమ
70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �