Home » spiritual leader
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.
శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి అలివేళు పరమపదించారు. 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు కన్నుమూశారు. వారి చరమక్రియలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ లో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. https://1
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కేశవానంద చేసిన కృషిని, సమాజ సేవని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని మోడీ తెలిపారు. భారతదేశ గొప�
మధ్యప్రదేశ్లోని కత్ని జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఓ ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాదిమంది పాల్గొన్నారు. కత్ని జిల్లాలో ఆదివారం (మే 17,2020) జరిగిన ఈ అంత్యక్రియలకు పాల్గొన్నవారిలో కాంగ్రెస్, బిజెపికి చెందిన రా�