Home » Sri Rama Navami Celebrations
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబైంది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
శ్రీరామ నవమిరోజున రామునితోబాటు సీతాదేవిని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనుకూడా పూజించాలి.
రాములోరి కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో.. మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలతోపాటు 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు.