-
Home » Sri Venkateswara swamy Temple
Sri Venkateswara swamy Temple
కొడుకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ధనుష్.. ఫొటోలు
తమిళ హీరో ధనుష్(Dhanush) తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయన తన ఇద్దరు కుమారులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పద్మావతి అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి సారె .. తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగింపు
పద్మావతి దేవికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఆలయం నుండి సారె వచ్చింది. ఈ సారెను తిరుచానూరు మాడ వీధులలో ఊరేగించారు.
Tirumala : శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసిన వ్యక్తి .. భద్రతపై మండిపడతున్న భక్తులు
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది.
Dwarka Tirumala : ద్వారకాతిరుమల కొండపై టోల్ దందా.. మూడేళ్లలో రూ.30 లక్షలు దోచేసిన కాంట్రాక్టర్
ద్వారకాతిరుమల కొండపై టోల్ గేట్ వసూళ్ల దందా బయటపడింది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా మూడేళ్లలో రూ.30 లక్షలు దోచేశాడు ఆలయ సిబ్బంది సహకారంతో.,
Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.
తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సెప్టెంబరు కోటా విడుదల రేపే
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు టీడీడీ ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇందు�
మార్చి13న హైదరాబాద్ శ్రీవారి ఆలయం మహాకుంబాభిషేకం
జూబ్లీ హిల్స్ లో టీటీడీ ఆధ్వర్యంలో నూతనగా నిర్మించిన శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 13న విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం జరుగుతుంది.