Home » SriLanka
Mrs World Carolina Jury Arrested in srilanka : శ్రీలంక రాజధాని కొలంబోలో ఇటీవల జరిగిన మిసెస్ శ్రీలంక 2020 పోటీల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మిసెస్ శ్రీలంకగా ఎన్నికైన మహిళ తలపై కిరీటాన్ని తీసివేసి అమెపై ఆరోపణలు చేసి..న్యాయనిర్ణేతలు ప్రకటించిన మహిళ
India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా వెళ్తున్నారు. అయితే, 2019లో భారత ప
Venezuela selss cheapest petrol Rs.1.45 paisa per litre : లీటర్ పెట్రోల్ రూపాయి 45 పైసలా? …….. అవునా ? ……….. అవును.. ఆశ్చర్యపోకండి…. అక్కడ లీటర్ పెట్రోల్ రూపాయి నలభై ఐదు పైసలు మాత్రమే. అది ఎక్కడంటారా వెనిజులాలో. మనదేశంలో దాదాపు రూ.100 కి చేరువలో ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. రా
Srilanka health minister corona tests positive : కరోనా వైరస్ వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య శాఖా మంత్రి కరోనా బారిని పడ్డారు. ఇది పెద్ద విషయం కాదు. కానీ కరోనా సోకకుండా ఉండేదుకు సదరు ఆరోగ్య శాఖా మంత్రిణి మహిమగల ‘మంత్రించిన కషాయం’ తీసుకున్న �
వేల సంవత్సరాల క్రితం శ్రీలంకను రావణాసురుడు ఏలినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే రావణుడు అనేక గగన మార్గాల్లో విమాన ప్రయాణం చేసినట్లు కూడా కథలు ఉన్నాయి. అయితే రావణాసురుడు గగనతలంలో ఎక్కడెక్కడి వెళ్లారో ఆ రూట్లను అధ్య�
కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �
శ్రీలంకలో ఆదివారం(మార్చి-1,2020)అర్థరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రాజపక్సే రద్దు చేయనున్నారని సీనియర్ మంత్ర
డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇత
ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�
భారత్తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోద